Chess Competitions | మంచిర్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 చెస్ బాలురు, బాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఆదివారం తాండూర్ మండల కేంద్రం నిర్వహించారు.
తాండూర్ మండలంలో రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకు కూరల సాగుపై దృష్టి పెట్టారు. మంచి లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో