ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, ర�
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని మాటేడు గ్రామంలో జ�
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27వ వార్డులోని దుండిగల్ తండా-2లో మోల్డ్టెక్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్�
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండ