panjshir | ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ప్రజలను తమ కాళ్ల కింద తొక్కిపెట్టాలని తాలిబన్లు 25 ఏండ్లుగా చేస్తున్న కుట్రలు నేటికీ సాగడం లేదు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దేశం విడిచి పోయేందుకు పిల్లలు, కుటుంబంతో కలిసి మహిళలు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు చెలరేగిపోతున్నారు. చారిత్రక బమియన్లోని హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారి విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజరాజత్ అని పిలిచే ఆఫ్ఘనిస్థాన�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్క్రీమ్లు తింటూ, అమ్యూజ్మెంట్ పార్క్లో ఆటలాడుతూ, జిమ్లో కసరత్తులు చేస్తూ ఎం�
గత సర్కారుకు సాయపడ్డ వారినీ ఏమీ చేయబోం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలి మహిళలు మా ప్రభుత్వంలో భాగంకావొచ్చు శాంతి వచనాలు వల్లెవేస్తూ తాలిబన్ల కీలక ప్రకటన పౌరుల భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నట్ట
కాబూల్: తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘన్ వెళ్లడంతో ఆ దేశ తొలి మహిళా మేయర్, అత్యంత పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టిన 27 ఏండ్ల జరిఫా గఫారీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాలిబన్లు తనను చంపేస్తారని భయపడుత
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబారి, సిబ్బంది, భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో దాదాపు 150 మంది మంగళవారం ఉదయ�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏ దేశానికి హాని ఉండదని తాలిబన్లు ప్రకటించారు. అమెరికా సారధ్యంలోని పశ్చిమ దేశాల సేనలు దేశాన్ని వీడగానే తాలిబన్ల దాడితో.....
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రపంచంలోని ‘ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటన’కు బయల్దేరిన ఓ బ్రిటన్ విద్యార్థి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయాడు. అతని పేరు మైల్స్ రౌట్లెడ్జ్(21). తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకోకము�