బేగంపేట్ :సికింద్రాబాద్ జనరల్ బజార్లోని కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచి
బేగంపేట్ : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని వివిధ ఆలయాలకు రూ.15 కోట్లు విడుదల చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆదర్శనగర్లోని ఎంఎ
గెల్లు ఎంపికపై మంత్రి తలసాని హర్షంహైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్�
బన్సీలాల్పేట్ : దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.స�
సిద్దిపేట : జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో గల మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సామూహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్�
ఎర్రగడ్డ, బొల్లారం, గడ్డిఅన్నారంలో పర్యటన పేదలకు మెరుగైన వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కంటోన్మెంట్/ వెంగళరావునగర్/ ఎల్బీనగర్, ఆగస్టు 3: హైదరాబాద్తోపా�
తొలివిడత పంపిణీ ఫలితమిది 6 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ, గొర్రెల సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిల�
ఆరు వేల కోట్లతో రెండో విడత కార్యక్రమం జమ్మికుంటలో ప్రారంభించిన మంత్రి తలసాని 500 కుటుంబాలకు 12 వేల గొర్రెలు పంపిణీ ఆఖరి గొల్ల, కుర్మ ఇంటి దాకా గొర్రెలు అందిస్తాం సీఎం కేసీఆర్ పాలనే ఈ రాష్ర్టానికి శ్రీరామ ర�
గొర్రెల పంపిణీ | హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
రెండో విడత కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి జమ్మికుంటలో ప్రారంభించనున్న మంత్రి తలసాని హాజరుకానున్న మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల, ఎర్రబెల్లి హుజూరాబాద్ నియోజకవర్గంలో 4,791 యూనిట్లు లక్ష్యం ఇప్పటికే 3,469 �
ఐటీశాఖ మంత్రికి శుభాకాంక్షల వెల్లువ దేశ, విదేశీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల గ్రీటింగ్స్ అందరికీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సామాన్యుల నుంచి విదేశీ ప్రముఖ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�