ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి ఆహ్వానం పలికారు. మంగళవ
దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డా�
ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది కారణమేదైనా సరే మరణిస్తే రూ.2 లక్షలు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ 105 కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మత్స్య సహాకారం సంఘాల్లో న�
మత్య్సకార కుటుంబాలకు నేడు ఇన్సూరెన్స్ పంపిణీ సంఘాల ప్రతినిధులతో భేటీలో మంత్రి తలసాని హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గంగపుత్రులు, ముదిరాజ్లు కలిసికట్టుగా పని చేసుక
బీసీల అభ్యున్నతే లక్ష్యం: మంత్రి తలసాని హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపె
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్కు రాష్ట్రప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కోరారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారాయ�
జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశంసమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చ�
భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాద
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి �
కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పశువులకు మెరుగైన వైద్యం అందించాలని కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులకు మంత్రి తలసాని శ్రీనివ�