అమెరికాలోని అలస్కాలో (Alaska) మరోసారి భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సా�
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
దుషాన్బే: తజికిస్థాన్లో పూర్తి సౌకర్యాలతో ఆధునీకరించిన 50 పడకల ఆసుపత్రిని ఆ దేశానికి భారత్ అప్పగించింది. ఆ దేశ రాజధాని దుషాన్బే సమీపంలోని బోక్తార్లో ఇండియా-తజికిస్థాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ (ఐటీ�
మాస్కో: ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఆక్రమణకు దిగిన తర్వాత పుతిన్ దేశం విడిచి ఎటూ వెళ్లలేదు. అయితే తొలిసారి రష్యా అధ్యక్షుడు విదేశీ టూర్కు వెళ్లనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరార�
Taliban | అసలే కరువు ఆపైన చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తాలిబాన్ పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్.. దేశంలో ఆ�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ‘యాక్టింగ్’ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తజికిస్థాన్కు పారిపోయారు. తాలిబన్ల సెగ పెరుగుతున్న నేపథ్యంలో పంజ్షీర్ కమాండర్లతో కలిసి గురువారం రెండు విమానాల్లో దేశాన్ని వీడిన�
ఆఫ్ఘనిస్తాన్లో నానాటికి పెట్రేగిపోతున్న తాలిబాన్ను ఎదుర్కొనేందుకు తజికిస్తాన్ సిద్ధమవుతున్నది. తమ సైనిక సామర్ధ్యాన్ని తాలిబాన్కు తెలియజెప్పేందుకు తజికిస్తాన్ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సై