నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగిన తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అండర్-17 టీ20 టోర్నీ ఘనంగా ముగిసింది. గురువారం జరిగిన ఫైనల్లో టీడీసీఏ ఎలెవన్ 13 పరుగుల తేడాతో మహబూబ్నగర్పై విజయం సాధించింది.
ఈనెల 27 నుంచి తెలంగాణ జిల్లాల అండర్-17 క్రికెట్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు,
American Premier League: మాజీ క్రికెటర్ శ్రీశాంత్, ఆల్రౌండర్ స్టువార్ట్ బిన్నీ.. ఈ ఏడాది జరగనున్న అమెరికా ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో ఆడనున్నారు. డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ వరకు ఆ టోర్నీ జరగనున్నది. ప్రస్త
స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేశారు.
శవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు చేజిక్కించుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో ముంబై 3 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది
బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో.. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు ఐదో విజయం నమో దు చేసుకుంది. సోమవారం థాయ్లాండ్తో జరిగిన పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.
ఘనంగా ముగిసిన కల్వకుంట్ల కవిత టీ-20 టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: కల్వకుంట్ల కవిత టీ20 (కేకేఆర్) కప్ను ఆర్సీసీ ఎలెవన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీసీ జట్టు 19 పరుగుల తేడాతో రెయోలి�