బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు వినియోగదారులను టీజీ-న్యాబ్, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.53లక్షల విలువ చేసే 12.72 గ్రాముల ఎండీఎంఏను స్వాధీ
అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడ�
డ్రగ్స్ తీసుకుంటూ వీడియో తీసి, దానిని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదయ్యింది.
మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరితోపాటు మరొకరు కూడా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) అరెస్టు చేసింది. టీనాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి కథ
కుటుంబ సభ్యులు కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అరెస్ట్ చేసింది. డ్రగ్స్ దందాతో సంపాదించిన రూ.4 కో ట్ల విలువైన ఆస్తులు, నగద�
Drugs Case | అమ్మేవాడు ఎవరో తెలియదు.. కొనేవాడు అమ్మేవాడికి తెలియదు. అంతా ఇంటర్నెట్లో డ్రగ్స్ బేరం. బ్యాంకు ఖాతాలో నగదు జమ. అమ్మేవాడు ఒక చోట డ్రగ్స్ పడేసి (డెడ్ డ్రాప్) వెళ్తాడు. కొన్నవాడు ఆ ప్రాంతానికి వెళ్లి