మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ
బల్దియాలో పాలన గాడి తప్పుతోంది. ఇప్పటికే ఎలక్ట్రికల్ విభాగం నిర్లక్ష్యంతో వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా జరగక రాత్రివేళల్లో చాలా ప్రాంతాల్లో చీకటి అలుముకుంటోంది. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా మెరుగైన పారిశ
గ్రేటర్ కార్పొరేషన్లోని స్వీపింగ్ మిషన్లు మూలన పడ్డాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మిషన్ల టెండర్లు ముగిసి నాలుగు నె�
పారిశుధ్య నిర్వహణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు బల్దియా విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ఇటీవల సర్కిల్ -15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు తెలుగు తల్లి ఫ్లైఓవర్పై స్వీపింగ్ యంత్రాల
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇరువైపులా వాహనాల రద్దీ ఉండగానే ప్రమాదకరంగా జీహెచ్ఎంసీ కార్మికులతో ఫ్లైవోవర్ను శుభ్రం చేయించారు.
ప్రధాన రహదారులను ఊడ్చేందుకు కొత్తగా స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వినియోగమే తప్ప కార్మికులతో పని చేయించవద్దన్న నిబంధన ఉంది
రూ.5 కోట్లతో 4 అత్యాధునిక స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు నానక్రాంగూడలో ప్రారంభించిన పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణా