పారిస్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్ మిషన్ ఎక్సోమార్స్ను నిలిపివేస్తున్నట్లు గురువారం
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను నిలిపివేశారు. స్వగ్రామమైన మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ఆదివారం నిర్వహించిన గ్రామ సభలో ఈ మేరకు ప్రకటించా
ఒట్టావా: కరోనా టీకా తీసుకోని సుమారు 800 మందికిపైగా సిబ్బందిని ఎయిర్ కెనడా సస్పెండ్ చేసింది. కరోనా కొత్త నిబంధనల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు గ్లోబల్ న్యూస్ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. కెనడా ప్
పారిస్: గడువులోపు కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. ఈ వారం డెడ్లైన్కు ముందు వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైన హెల్త్ వర్కర్స్కు జీతం �
అమరావతి: ‘ట్విట్టర్ బర్డ్’ ఫ్రై చేసిన కాంగ్రెస్ నేత జీవీ శ్రీరాజ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చినందుకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం న
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వ�
మస్కట్: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఒమన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్తో సహా 24 దేశాల నుంచి ప్రయాణికుల విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు 24 దేశాల �
భారత విమానాలపై కువైట్ నిషేధం | భారత్లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది.