సూర్యాపేట సిటీ, మే 15 : సూర్యాపేట జిల్లాలో నాలుగో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలంతా తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలను తీసుకెళ్లారు. పది గంటల
మరింత పకడ్బందీగా లాక్డౌన్రోడ్లపై పోలీసుల నిరంతర నిఘాసరిహద్దుల వద్ద మరింత కఠినంఅనుమతి లేని వాహనాల నిలిపివేతనల్లగొండ ప్రతినిధి, మే14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడో రోజూ లాక్డౌన్ కట్టు
సూర్యాపేట అర్బన్, మే 14 : అనుకోని కారణాల ద్వారా మధ్యలో చదువు మానేసిన వారు, ఉద్యోగం చేస్తున్న పదోన్నతుల కోసం ఉన్నత చదువులు చదవాలనుకునే వారి కోసం ప్రభుత్వం కల్పించిన అవకాశం దూర విద్య. ఇలాంటి వారి కోసం ప్రభుత�
ఆత్మకూర్(ఎస్), మే 13 : ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పరిష్కరిస్తున్నామని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నంద్యాలవారిగూడెం గోదాముల వద్ద ధాన్యం దిగుమతు
కోదాడ టౌన్, మే 13 : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లాలో రెండో రోజు గురువారం సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం ఆరు 10 గంటల వరకు ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలు కోసం సడలింపు ఇవ్వడంతో ప్ర�
డ్రగ్స్ రెసిస్టెన్స్ పెరిగితే ప్రమాదంటున్న నిపుణులు దీర్ఘకాలిక రోగులు డాక్టర్లను సంప్రదించాలని సూచన నేరేడుచర్ల, మే 12 : సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో కొందరు ముందస్తుగా కరోనా నివారణ కోసం అడ్డగోలుగ�
సూర్యాపేట/ నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 12 : కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అమలవుతుంది. ఉదయం 10 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణాల�
మునగాల, మే 12 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం�
సూర్యాపేట జిల్లాలో 3.16 లక్షల గృహాల్లో పూర్తి పాల్గొన్న 802 బృందాలు.. వారం రోజులు సర్వే ఇప్పటి వరకు 7,536 కిట్లు అందజేత సూర్యాపేట టౌన్, మే 12 : మహమ్మారిని ప్రారంభంలోనే అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం ప్రత
పంచాయతీల్లో 84.26 శాతం ఇంటి పన్నులు వసూలు 54 పంచాయతీల్లో వంద శాతం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండడంతో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ముందుకు వచ్చి పన్నులు చెల్ల
అర్వపల్లి, మే 11 : కరోనా కట్టడికి పల్లెల్లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేస్తూనే ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది జ్వరం సర్వ
కోదాడ రూరల్, మే 10 : యాసంగి సీజన్ దాదాపుగా ముగిసింది. రైతులు సాగుచేసిన పంట ఉత్పత్తులు చేతికి వచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలోనే భూసారం పెరిగేలా సరైనా జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం పంటలకు ఎ�
కొవిడ్ నుంచి బయటపడ్డాక వ్యాయామం తప్పనిసరి పోషకాహారంతోపాటు తరచూ నీళ్లు తీసుకోవాలి నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత వారం రోజులు విశ్రాంతి అవసరం మెంటల్ ఫిట్నెస్తో పాజిటివ్ ఎనర్జీ ప్రముఖ న్యూట్రీషన
సూర్యాపేట అర్బన్/ఆత్మకూర్.ఎస్, మే 10 : కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 100 మందికి కరోనా టీకాలు వేశారు. అలాగే ఆత్మకూర్.ఎస్లోని పీహెచ్స