రెమ్డెసివిర్ ముఠాలో కీలకమైన ఇద్దరు ఆ పార్టీ వాళ్లే.. ఏ1గా మాధవరెడ్డి,ఏ2గా పందిరి కార్తీక్రెడ్డి సూర్యాపేట, మే 20 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ సోకిన వారికి రెమ్డెసివర్ ఇంజెక్షన్ వేయడం అత్యంత కీలకంగా మ
కరోనా తగ్గుముఖం నెహ్రూ దవాఖానలో మెరుగైన వైద్యం లుసతుల కల్పనకు ప్రణాళికలు మంత్రి జగదీశ్రెడ్డి ఆకస్మిక తనిఖీ నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, కరోనా రోగులకు ఎటువంటి కొరత లేకుండా మెరుగైన వైద్య స�
జేత్యాతండాకు చెందిన ధన్సింగ్ నియామకంఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ, మే 19 : జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. మండలం జేత్యాతండాకు చెందిన రమావత్ ధన
నిత్యం పారిశుధ్య పనులు వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులు సర్పంచులు, కార్యదర్శుల ప్రత్యేక దృష్టి కొనసాగుతున్న జ్వర సర్వే కనగల్, మే 18 : మండలంలోని ఆయా గ్రామాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప�
సిటిజన్ బడ్డీ యాప్తో పలు సమస్యలకు పరిష్కారం 9000 253342కి మెసేజ్ చేస్తే ఇంటి పన్ను వివరాలు సూర్యాపేట మున్సిపల్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ నంబర్ 08684-220049 కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు
శాలిగౌరారం, మే 18 : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. దీంతోపాటు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే మ
ఒక్కో ఇంజెక్షన్ రూ.30వేలకు విక్రయం సూర్యాపేటలో 12మంది సభ్యుల ముఠా అరెస్టు అందరూ ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందే.. 30 ఇంజెక్షన్లు స్వాధీనం సూర్యాపేట సిటీ, మే 17 : కరోనాతో ఒక వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. మరో వైప
సూర్యాపేట రూరల్/ చివ్వెంల, మే 17 : ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేలో భాగంగా ప్రతి ఇంటినీ కచ్చితంగా పరిశీలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి సూచించారు. సూర్యాపేట మండలం టేకుమట్ల, ఎండ్లపల్లి, చివ్వెంల మ�
కోదాడ రూరల్, మే 17 : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికం�
మునగాల, మే 17 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న లాక్డౌన్ను సీఐ ఆంజనేయులు సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు.
ఎమ్మెల్యే కిశోర్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దీపిక ప్రభుత్వ దవాఖానల్లో తనిఖీ తుంగతుర్తి, మే 17 : మండల కేంద్రంలోని దవాఖానను 12 పడకల ఆక్సిజన్ ఐసొలేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్�
సిద్ధం చేస్తున్న వైద్యాధికారులు ప్రస్తుతం 50 గదుల్లో 100 పడకలు ఏర్పాటు అవసరాలకు తగ్గట్టుగా 300 పడకలకు పెంచే అవకాశం నీలగిరి, మే 16 : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతున్�
నేరేడుచర్ల/పాలకవీడు/మునగా ల/ చివ్వెంల/దేవరకొండ, మే 16 : అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. నేరేడుచర్లలో తెల్లవారుజాము నుంచే మబ్బులు కమ్మే�
తుంగతుర్తి, మే 16 : ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా నివారణ జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆదివారం ఆయన ఆకస్మికంగా తని�