జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటాలని నిర్దేశంప్రణాళిక సిద్ధం చేసుకున్న అధికారులు కోదాడ రూరల్, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద�
కోదాడటౌన్ , మే 8 : కోదాడ పట్టణంలోని 7వ వార్డులో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ ఆదివారం పరిశీలించారు. పట్టణంలో 220 మంది సిబ్బంది 3,623 ఇళ్లను పరిశీలించగా 9 మందికి కరోనా లక్షణాలు ఉన్నట
అంత్యక్రియలకు వెళ్తుండగా చివ్వెంలలో ప్రమాదంచికిత్స పొందుతూ తుదిశ్వాస చివ్వెంల, మే 9 : మండలంలోని జి.తిరుమలగిరి శివారులో జాతీయ రహదారి-65పై శనివారం రాత్రి జైలో వాహనం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు గాయపడిన విషయం వ�
వాడపల్లిలో అస్థికల నిమజ్జనం బంద్కరోనా నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు, పురోహితుల తీర్మానం మఠంపల్లి, మే 9 : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామికి అన్నిరకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అనువంశిక ధ�
పల్లె ప్రగతితో కొత్తరూపురెండేండ్లలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థగ్రామంలో 70 శాతం పూర్తయిన సీసీరోడ్లురూ.6 లక్షలతో పల్లెప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటు వర్షం పడితే రోజుల తరబడి చెరువును తలపించే ప్రధాన రహదారి.. గ్ర�
అర్వపల్లి, మే 8: కరోనా కట్టడి కోసం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలంతా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోహన్రావు పిలుపునిచ్చారు. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో వైద్యసిబ్బంది నిర్�
అబ్దుల్లాపూర్మెట్ దగ్గర లారీని ఢీకొట్టిన కారుసూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలునాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలు పెన్పహాడ్, మే 8 : హైదరాబాద్ సమీపంలోని అబ్దు�
నాడు కరువు ప్రభావంతో పశువుల విక్రయంనేడు కాళేశ్వరం నీళ్లతో మారిన పరిణామంమూగజీవాలతో కళకళలాడుతున్న పల్లెలురెట్టింపైన గొర్రెలు, బర్రెలు, కోళ్ల సంఖ్య వ్యవసాయం ఉన్న చోటనే పశుపోషణ కూడా ఉంటుంది. గతంలో పశుసంపద
నేరేడుచర్ల, మే 7 : కరోనా కట్టడి కోసం ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నట్లు ఎంపీడీఓ విజయకుమారి అన్నారు. మండలంలోని కల్లూరు, పెంచికల్దిన్నె గ్రామాల్లో చేపట్టిన శుక్రవారం జ్వర సర్వేను ఆమె పరిశీలించి మాట్లాడారు. మ
సూర్యాపేట రూరల్, మే 7 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 13వార్డు గాంధీ న�
సూర్యాపేట టౌన్, మే 7 : సర్వమతాల సమ్మేళనాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రంజాన్ పండుగకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపే�
అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, మే 7 : దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్కు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొవిడ్ప�
నూతనకల్, మే 4 : వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైనా సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కొ�
మోతె, మే 4 : కరోనా నిబంధనలు పాటిస్తూ కూలీలు ఉపాధి హామీ పనులు చేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం, భల్లుతండా, బీక్యాతండా, రాఘవాపురం ఎక్స్రోడ్డులో ఉపాధి హామీ పనులు, ప