నేరేడుచర్ల, మే 4 : కరోనా సోకినవారు భయాందోళనకు గురికావద్దని, మనోధైర్యమే మందులా పనిచేస్తుందని జిల్లా మలేరియా అధికారి సాహితి అన్నారు. మంగళవారం మండలంలోని పెంచికల్దిన్నె పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్�
మిల్లుల్లో సమస్యలను పరిష్కరించిన జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రవాణాకు రోజుకు 700 లారీలకు పైగా వినియోగం యాసంగి సీజన్లో ధాన్యాన్ని సేకరించడంలో నెలకొన్న చిన్న చిన్న స�
తుంగతుర్తి, మే 3 : ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమావ�
నాగారం, మే 3 : కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులన�
పల్లెప్రగతితో అద్దంలా మెరుస్తున్న గ్రామాలుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలుసూర్యాపేట రూరల్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని గ్రామాలు పచ్చని పరిశుభ్ర వాతావరణం�
యాదాద్రి, మే2: మచ్చలేని పాలన సాగిస్త్తూ ఆలేరు ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దంపతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రె
జిల్లావ్యాప్తంగా కార్మిక జెండాల ఆవిష్కరణకోదాడలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్జిల్లావ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం ను
యాదాద్రి, మే1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల య పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానాలయంలో కృష్ణశిలల నిర్మాణ పనులు పూర్తికాగా, మండపాల్లో చెక్కిన వివిధ రకాల రూపాలు భక్తులను ఆకట్టుకునేలా ఉన
నల్లగొండ, ఏప్రిల్ 30: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద గోదాముల్లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఎన్నికల పరిశీలకుడు సజ్జన్
వడదెబ్బకు గురి కాకుండా చూడాలి మేత సమయాన్ని మార్చాలి సూర్యాపేట పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్రావు సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 28 : ప్రస్తుతం ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నా యి. ఎండల తీవ్ర�
క్వారంటైన్ కేంద్రంలో పారిశుధ్య విధులు రియల్ హీరో’ అవార్డు అందుకున్న సంజయ్ ముట్టుకుంటే అంటుకునే మహమ్మారి కరోనా వైరస్. కొవిడ్ బాధితులను దగ్గరి వాళ్లు సైతం దూరం పెడుతున్న పరిస్థితుల్లో వారికి సేవలు
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 28 : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సరఫరాలో సమస్య ఉండొద్దని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావును విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. టెస్టుకిట్లను
ఎక్కడా కొరత లేకుండా సరఫరా ఏరోజుకారోజు ఆడిటింగ్ సూర్యాపేట జిల్లా దవాఖానలో ట్యాంకు ఖాళీ కాకముందే చేరుకుంటున్న ట్యాంకర్ సూర్యాపేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో కొవిడ్ పేషెంట్లకుఆక్సి