వైరస్ ధాటికి దెబ్బతింటున్న నరాలు స్టెరాయిడ్స్తో కంటిచూపు కోల్పోయే ప్రమాదం మానసికంగానూ మార్పులు.. డిప్రెషన్లోకి జారిపోతున్న జనం ఇప్పటికే నగరంలోని పలు దవాఖానల్లో నమోదైన కేసులు మాస్కు ఒక్కటే.. రక్షణ న�
గాంధీ మార్గానికే వన్నె తెచ్చిన ఘనుడు దేశంలో నంబర్ వన్ సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 27 : శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించి, మరణం అంచులదాకా వెళ్లి రాష్ర్ట
ఉద్యమ గడ్డమీదే టీఆర్ఎస్ తొలి ప్లీనరీ, భారీ బహిరంగ సభజయశంకర్ సార్కు రాజీనామా పత్రాలు అందించిన గులాబీ దళపతి కేసీఆర్2014లో సూర్యాపేట వేదికగా సమరభేరిఎన్నో యాత్రలు, పల్లె నిద్రలు..స్వరాష్ట్రంలో అభివృద్ధ�
కొరత పేరుతో అధిక ధరకు ‘రెమ్డెసివిర్’ఆక్సిజన్ లేదంటూ అదనపు వసూళ్లుబిల్లుల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యంరంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగంబ్లాక్ దందాపై ఫిర్యాదులకు ఆహ్వానంమానవీయత చూప
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 23 : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో�
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లుఅదనపు కలెక్టర్ చంద్రశేఖర్నల్లగొండ, ఏప్రిల్ 23 : సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ను ఎన్నికల నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచ
ఉద్యోగాలకు జోనల్ వ్యవస్థ ఆమోదంపై టీఆర్ఎస్వీ హర్షంసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంనల్లగొండ రూరల్, ఏప్రిల్22 : జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగ
మర్రిగూడ/ చందంపేట, ఏప్రిల్ 21 :ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం ర�
పార్కుల అభివృద్ధిపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి పట్టణంలో 19కి చేరిన పార్కుల సంఖ్య పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సూర్యాపేట పట్టణంలో పార్కులను తీర్చ�
గ్రామంలో పారిశుధ్యానికి పెద్దపీట పరిశుభ్రంగా మారిన వీధులు సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కొత్త శోభ పల్లె ప్రగతిలో వర్ధమానుకోట ముందంజ వర్ధమానుకోట గ్రామంలో 1465కుటుంబాలు ఉండగా 6వేల జనాభా ఉన్నారు. గ్రామాన్ని హరిత�
బాధితులకు పోలీస్, న్యాయ సహాయం నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం చైతన్యం కల్గిస్తూ అవగాహన కార్యక్రమాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్లో ఇటీవల ఓ మహిళ ఫుట్పాత్పై మృతిచెందడంతో ఆమె కూతురును సఖీ