కొవిడ్పై ఎవరూ ఆందోళన చెందొద్దు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో బెడ్స్ వైద్యాధికారుల సమీక్షలో మంత్రులు ఈటల, గుంటకండ్ల సూర్యాపేట, ఏప్రిల్ 20 : కొవిడ్ పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి భయాందోళనకు గురిచేస్త
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 20 : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పనులు సూర్యాపేట జిల్లాలో రోజూ 35 వేల మంది కూలీలు హాజరు 2020-21లో 65.66% పనులు 2,60,333 జాబ్ కార్డులుసూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీల పరిధిలో 2,60,333 జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు
సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో మాదిరి ఈ సారి కూడా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో పాటు రవాణా చార్జీలు కూడ
సూర్యాపేట టౌన్, ఎప్రిల్ 19 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో సోమవారం 4270 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ కోటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల
కరువు నేలపై కాళేశ్వర గంగ పరుగులు కరువుదీరా కృష్ణా, మూసీ జలాలు పొంగుతున్న చెరువులు, కుంటలు పాతాళం నుంచి పైపైకి భూగర్భ జలాలు సూర్యాపేట, ఏప్రిల్ 18 : పాతాళం నుంచి పైపైకి ఉబికి వస్తున్న జలధారతో బోర్లు దంచికొడు
పెన్పహాడ్, ఏప్రిల్ 18 : మండలంలోని ధర్మాపురం గ్రామ శివారులోని 71డీబీఎం సమీపంలోని ఎస్సారెస్పీ చివరి దశ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. వరి పొట్ట దశలో ఉన్న
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 18 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొవిడ్ చర్యలు ముమ్మరం చేశారు. కరోనా సెకండ్ వేవ్తో అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పిలుపు మేర
తిరుమలగిరి(తుంగతుర్తి), ఏప్రిల్ 16 : 45 ఏండ్లు పైబడిన వారంతా కరోనా టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి గ్రామంలో కరోనాతో బాధపడుతూ హోం
తిరుమలగిరి నియోజకవర్గంలో 70 కొనుగోలు కేంద్రాలు యాసంగిలో 79,523 ఎకరాల్లో వరిసాగు కరోనా కష్టకాలంలోనూ రైతులకు మద్దతు ధర హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు తిరుమలగిరి, ఏప్రిల్16: రైతులు పండించిన వరి ధాన్యా న్ని మ
జిల్లా రవాణా శాఖ అధికారి సుభాశ్ కోదాడ రూరల్, ఏప్రిల్16 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న కొవిడ్ టీకాను వేయించుకొని వైరస్ను తరిమేద్దామని జిల్లా రవాణాశ
నల్లగొండ ప్రతినిధి/హాలియా, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : సాగర్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది సామగ్రితో సహా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఓటి�