ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ బాసట కరోనా రోజుల్లో నెలకు రూ.2వేల సాయం, ఉచితంగా 25 కిలోల బియ్యం ఉమ్మడి జిల్లాలో 15వేల మందికిపైగా ప్రయోజనం స్వీట్లు పంచుకున్న ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఫ్లె�
ప్రయాణికులకు నీడ కరువునాగారం, ఏప్రిల్7 : మండలంలోని నాగారం బంగ్లా ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై ఉన్న బస్టాప్ బైకుల స్టాండ్గా మారింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం మండ�
నూతనకల్, ఏప్రిల్ 7 : కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో
సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 7 : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.1888 పొం దాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ కోరారు. బుధవారం మండలంలోని కాసరబా
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : సెలూన్, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులు, రజకసంఘం నాయకులు సోమవారం క్యాంపు క�
హుజూర్నగర్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును గ్రేడింగ్ చేసి మండలాల వారీగా ప్రభుత్వ విద్య స్థితికి పర్ఫార్మెన్స్ గ్రేడి�
సూర్యాపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో సాగుకు తీవ్ర న
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని విద్యుత్ శాఖ మంత�
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 18,998 ఎకరాల్లో సాగవుతున్న పండ్ల తోటలు, కూరగాయల సాగు166 రెవెన్యూ గ్రామాల్లో ఊసేలేని ఉద్యాన పంటల సాగుప్రతి మండలం�
మొదటి మేజర్కూ నీళ్లివ్వలేకపోయిన జానావరద కాల్వను రెండేండ్లలోనే పూర్తి చేసినంరాజవరం, సూరేపల్లి, ముదిమాణిక్యం చివరి భూములు సస్యశ్యామలంఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డిఅభివృద్ధికి చిరునామా తె�
పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులుయాదాద్రీశుడి ఖజానాకు రూ. 5,88,584 ఆదాయంయాదాద్రి, ఏప్రిల్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆర్జిత పూజలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆరాధ్య దైవంఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాత్రిపురారం, ఏప్రిల్ 4 : పక్కనే సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా 50శాతం వాటా తీసుకొని రైతాంగానికి నీళ్లిచ్చే దమ�