సూర్యాపేట రూరల్, మార్చి30 : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో గల లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పుష్పయాగం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
సూర్యాపేట, మార్చి 30 : సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నిబంధనలకు అనుగుణంగానే అన్నిరకాల మొక్కలు పెంచుతున్నట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప�
తిరుమలగిరి(సాగర్), మార్చి 29 : సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ విజయం తథ్యమని ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమ�
కోదాడ రూరల్, మార్చి29 : ఉపాధి హామీ పథకంలో భాగంగా కల్లాల నిర్మాణం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. రైతులు పంట కోత అనంతరం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం, మిగతావారికి 90శాతం సబ్సిడీత�
నాగారం, మార్చి 29 : మండలంలోని ఫణిగిరి సీతారామచంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్�
తిరుమలగిరి, మార్చి26 : మండలంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు కానరావడం లేదు. సంతలు, కూరగాయల మార్క