షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందికొండ, ఏప్రిల్ 4 : సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తథ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ హిల్కాలనీలో 4వ, 5వ వార్డు�
తుంగతుర్తి, ఏప్రిల్2 : కొవిడ్ టెస్ట్లను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని, అనుమానిత లక్షణాలున్న వారందరూ పరీక్ష చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్
త్రిపురారం, ఏప్రిల్ 2 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కుల సంఘాల నాయకులు జై కొడుతున్నారు. అభ్యర్థి నోముల భగత్కే తమ ఓటు అని ప్రకటిస్తున్నారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని ప
కోదాడటౌన్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అనంతగిరి రోడ్లో గల లింగమంతుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆలయ మహా మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పను
కోదాడ, ఏప్రిల్ 2 : కోదాడను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకోవడం గర్వించదగ్గ విషయమని త్రిదండి చిన జీయర్స్వామి అన్నారు. మాతృభూమి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రారంభించిన చెరువుకట్ట అభివృద్ధిని శుక్రవారం ఎమ
బొడ్రాయిబజార్, ఏప్రిల్2 : సూర్యాపేట మున్సిపాల్టీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీడీఎంఏ(పురపాలక పరిపాలనాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్) సత్యనారాయణ ఆదేశించారు. మ�
మేళ్లచెర్వు, ఏప్రిల్ 1 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కోటాచలం సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ స�
సూర్యాపేట, ఏప్రిల్1 :యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసే కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో అధికారులు, మిల్లర్లతో నిర్వహి�
సూర్యాపేటసిటీ, ఏప్రిల్1 : నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిఘా కొనసాగుతోందని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. జిల్లాలో తీవ్ర నేరాల దర్యాప్తు పురోగతిపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు
త్రిపురారం, ఏప్రిల్ 1 : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతున్నది. గురువారం ఒక్కరోజే త్రిపురారం మండలంలో 350 మంది నాయకులు, కార్యకర్తలు త�
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 1 : జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని, యువ నాయకుడు భగత్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కంటే వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవడమే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్యాద�
కోదాడ టౌన్, మార్చి 30 : సహకార సంఘం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేస్తున్నదని కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు అన్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడ�
సూర్యాపేట, మార్చి30 : ఉద్యోగులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో ముందుకు సాగాలని టీఎన్జీఓ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీఓ డైరీ, క్యాలెండర్ను మంగళవారం కలెక�