చివ్వెంల, మే 28 : కరోనా పేషెంట్లు ప్రభుత్వం అందిస్తున్న మందులు వేసుకుని ధైర్యంగా ఉండాలని జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్ అన్నారు. మండలంలోని మున్యానాయక్తండా, రోళ్లబండతండాలో శుక్రవారం జ్వర సర్వేను పరిశీలి
తిరుమలగిరి, మే 28 : నిత్యం ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండే వారి కోసం ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసిందని, సంబంధించిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర�
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూర్యాపేట, మే 26 : సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29తేదీల్లో నిర్వహించే కొవిడ్ టీకా కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించా�
కరోనా నేపథ్యంలో తినేందుకు జనం ఆసక్తి..పెరిగిన అమ్మకాలు కరోనా అందిరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. చాలా మంది వైరస్ బారిన పడినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నది. బాధితులు �
పని కల్పనలో నల్లగొండ జిల్లా సెకండ్మూడో స్థానంలో సూర్యాపేటఉమ్మడి జిల్లాలో 2.73లక్షల మందికి ఉపాధిస్పెషల్ డ్రైవ్లతో లాక్డౌన్ వేళ ఊరటపని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక�
కొవిడ్ వైద్య సేవలపై మంత్రి జగదీశ్రెడ్డి స్పెషల్ ఫోకస్ నిర్విరామంగాప్రభుత్వ దవాఖానల పరిశీలన మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆస్పత్రుల విజిట్ సూర్యాపేటలో ఆక్సిజన్ ఉ
గరిడేపల్లి, మే 25 : జ్వర సర్వేలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని, ఎవరికైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే మందులు అందించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం వైకుంఠధామంతో ‘అంతిమ’ కష్టాలకు చెల్లు డంపింగ్ యార్డు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి నూతనకల్, మే 25 : 820 గృహాలు, 3104 మంది జనాభా ఉన్న తాళ్లసింగారంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పలు సమస్�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా జనరల్ దవాఖాన తనిఖీ నీలగిరి, మే 25 : నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలో సీటీ స్కాన్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్
కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర వస్తువులు, ఆహార ప్యాకెట్ల పంపిణీ పేదలు, రోగులకు మందులు, వైద్య సహాయం మానవతా దృక్పథంతో ముందుకొస్తున్న దాతలు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు స�
తిరుమలగిరి మే 24 : సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పోలీసులు క్యాంపు వేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి జరిమాన�
చిలుకూరు, మే 24 : జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. చిలుకూరు మండల కేంద్రంలో సోమవారం సర్వేను పరిశీలించి మాట్లాడారు. అనుమాని