కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనారాయణరెడ్డి గరిడేపల్లి, జూన్ 5: జీవ వైవిధ్య సమతుల్యత పర్యావరణంపైనే ఆధారపడి ఉంటుందని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్య తని గడ్డిపల్లి కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనా రాయణరెడ్డి అన్నార�
నేరేడుచర్ల, జూన్ 4 : కరోనా కట్టడి కోసమే అన్ని గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు నేరేడుచర్ల ఇన్చార్జి ఎంపీడీఓ విజయ కుమారి తెలిపారు. మండలంలోని పెంచికల్దిన్నె, సోమారం ప్రభుత్వ పాఠశాలల�
-తిరుమలగిరి, జూన్ 4 :వర్షాకాలంలో పిడుగులు పడే అవకాశాలు అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు
భువనగిరి టౌన్, జూన్ 3 : పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు సూ�
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడే అందుకు నిదర్శనం కోటీ 40 లక్షల ఎకరాలకు సాగునీరు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జూన్ 2 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వ్
కాళేశ్వరం ప్రాజెక్టుతో మారుతున్న తెలంగాణ రూపురేఖలు రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సేవలు భేష్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత�
మఠంపల్లి, జూన్ 1 : నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బుంగా రాజు అన్నారు. మండలంలోని పెదవీడులో ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎస్ఐ సుందరయ్యతో కలిసి మంగళవారం తనిఖీ చే�
పాలకవీడు, జూన్ 1 : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్ఐ నరేశ్ అన్నారు. మండల కేంద్రంలో పాలకవీడు యూత్ ఆధ్వర్యంలో 120 మంది పేదలకు నిత్యావసర సరుకులు, మాస్క్లు, శానిటైజర్లు మంగళవారం ఆయన పంపిణీ చ�
సూర్యాపేట, జూన్ 1 : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను పటిష్టంగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ అధికారులను ఆదేశించారు. మంగళవ�
సూర్యాపేట రూరల్, మే 30 : పశు సంపద పెంచడానికి, పశువులకు గ్రామాల్లోనే వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పశు వైద్యశాలలు నిర్మించాలన�
హుజూర్నగర్, మే 30 : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అనాథలు చేయొద్దని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న గుంజ తిరుపతయ్య, సుబ్బమ్మ దంపతు
మండలంలో 4 నిర్మాణాలు పూర్తి ఒక్కో నిర్మాణానికి రూ. 22లక్షల వ్యయం సుమారు 10,918 మంది రైతులకు లబ్ధి నేరేడుచర్ల, మే 30 : రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు మండలంలో పూర్తయ్యాయి. ఎన్�
బీబీనగర్, మే 29 : మండల కేంద్రంలోని శ్రీఎం ల్యాబ్స్ యాజమాన్యం సహకారంతో జిల్లా స్త్రీ శిశువు సంక్షేమ శాఖ స్థాయీ చైర్మన్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఆ�
కోదాడ రూరల్, మే 28 : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న టీకాలను సూపర్ స్ప్రెడర్లు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట�