సూర్యాపేట/ నూతనకల్, మే 24 : సూర్యాపేట జిల్లాలో చివరి ధాన్యం గింజను కొనుగోలు చేసేవరకు కేంద్రాలను మూసి వేయమని అదనపు కలెక్టర్ మోహన్రావు స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు కొ�
రామగిరి, మే 23 : గత రెండేళ్లుగా శాశ్వత వీసీ కోసం ఎదురుచూసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్లర్ను ప్రభుత్వం నియమించింది. నూతన వీసీగా ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డిని నియమిస్తూ ప్రభ
కట్టంగూర్, మే 23 : కరోనా పేషెంట్లకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ పలువురు అండగా నిలుస్తున్నారు. కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి హోం క్వారంటైన్లో ఉన్న బాధితులను ఆదివారం �
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అత్యవసర సర్వీసులు, ఈ పాస్ ఉన్న వాటికే అనుమతి భారీగా నిలిచిపోయిన వాహనాలు కోదాడ రూరల్, మే 23 : లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయడంతో ఆంధ్రా సరిహద్దుల్లో పక
ఎంపీ బడుగుల లింగయ్య సూర్యాపేట టౌన్, మే 22 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో హెల్త్ సబ్ సె�
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మనకు వైద్య కళాశాలలుకరోనా వేళ దాతృత్వం స్ఫూర్తిదాయకంరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట మెడికల్ కాలేజీకి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దాత ఎన్ఆర్ఐమహేందర�
ఒక్క ఫోన్ కాల్తో అత్యవసర వైద్య సేవలు ఇంటికే అంబులెన్స్.. అక్కడి నుంచి ఆస్పత్రికి కంట్రోల్ రూమ్ నంబర్లు 63009 57120, 62814 92368 కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎవరి నుంచి ఎవరికి సోకు�
అరచేతిలో అంగన్వాడీ పాఠాలు ఆన్లైన్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్య చిన్నారుల మానసిక ఎదుగుదలకు దోహదపడే అంశాలు కూడా.. లాక్డౌన్లో మంచి అవకాశం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరక�
గ్రామ వీధుల్లో శానిటైజేషన్ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు పేషెంట్లకు సరుకులు పంపిణీ చేస్తున్న దాతలు కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కట్టంగూర్ మం�
గరిడేపల్లి/పెన్పహాడ్, మే 21 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో నిర్వహించిన సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు.
సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి వీడియో కాన�
సూర్యాపేట రూరల్, మే 20 : మండలంలోని కాసరబాద ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది దవాఖానకు వచ్చే రోగులకు అందుబాటుల
హుజూర్నగర్టౌన్, మే 20 : కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తు న్న లాక్డౌన్లో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ సూచించారు. గురువారం సాయంత్రం హుజూర్నగర్ పట్
కొవిడ్ బాధితులను దవాఖానలో చేర్చుకోవాలి వైద్యులు అంకితభావంతో పనిచేయాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట టౌన్, మే 20 : వద్ద అధిక డబ్బు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానలపై నిఘా పెంచామని కలెక్టర్ వినయ్�