ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు పరీక్షాకేంద్రాలను (బాన్సు�
జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్వెంట్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు మంగ
Inter exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇదే వెసులుబాటు కల్పించారు. శుక్రవారం నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్ష�
Supplementary Exams | ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams ) ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ తెలిపారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరై�
బంజారాహిల్స్: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) డిసెంబర్ 28నుంచి నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28నుంచి 31వరకు, జనవరి 3నుంచి 8 వర�
ఇంటర్ సప్లిమెంటరీ | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది.