Mahua Moitra : బహిష్కృత లోక్సభ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది.
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్క
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు
జార్ఖండ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింద
లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్�
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.