వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రభుత్వం సమ్మర్ క్యాంపు (వేసవి శిబిరం) మే నెలలో నిర్వహించింది. ఈ శిబిరాల నిర్వహణకు రూ.16.50 లక్షల వరకు ఖర్చువుతుందని అధి�
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది.
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస
వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి �
బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 11 ఏండ్ల క్రితం మూసివేశారు. ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మ
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హైదరాబాదీ టూరిస్టులు అప్రమత్తమయ్యారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు నగరవాసులు కశ్మీర్ సందర్శనకు ప్రణాళికలు చేశారు. అందులో భాగంగా ట్రావెల్స్ను ఆశ్రయించి వివిధ ప్యాకేజీల కింద టూర్�
వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున�