పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబు ఇస్తే, తాను పాకిస్థాన్కు వెళ్లి, యుద్ధం చేస్తానని చెప్పారు.
Rangareddy | రంగారెడ్డి : షాపూర్నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో ఓ గంట పాటు టెన్షన్ నెలకొంది. శివాజీ అనే వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. బ్యాంక్ సిబ్బందిని బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్�
మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 28 మందికిపైగా మృతి చెందారు. సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. పేలుడు ధాటికి భవనం పూర్తగా దెబ్�