మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తరచుగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు కండక్టర్లు బలవంతంగా
కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
నాలుగేళ్ల చిన్నారి అరుదైన కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటివరకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇంకా చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని