Sudhanshu Trivedi : రాహుల్ గాంధీ పార్లమెంట్లో పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది.
Sudhanshu Trivedi : నీతి ఆయోగ్ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.
Sudhanshu Trivedi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. 2024లోనూ మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నికయితే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగవని కాంగ్రె�