Suchana Seth | నాలుగేళ్ల తన కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనాసేథ్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. ఇటీవల విధించిన ఆరు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో గోవాలోని కాలాంగుటే �
Suchana Seth | నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనా సేథ్ బ్యాగులో ఓ నలిగిపోయిన లేఖ లభించిందని శుక్రవారం గోవా పోలీసులు తెలిపారు. కొడుకు బాగుగులు చూసే విషయంలో ఆందోళనే ఆమెను ఆ దారుణ హత్యకు పురిగొల్�
Bengaluru CEO Suchana Seth | బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Bengaluru CEO Suchana Seth) తన కుమారుడ్ని చంపే ముందు భర్తకు మెసేజ్ పంపినట్లు తెలిసింది. గోవాలోని స్టే అపార్ట్మెంట్లో 4 ఏళ్ల కుమారుడ్ని హత్య చేసినట్లు ఆమె ఆరోపణలు
గోవాలో కన్న తల్లే నాలుగేండ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేకపోతున్నారు. అయితే తన కుమారుడికి దగ్గుమందు అధిక మోతాదులో పట్టించి, తర్వాత ఊపిరాడకుండా చేసి హత�
Bengaluru CEO : మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఆమె ఉన్న సర్వీస్ అపార్ట్మెం�
బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో నాలుగేండ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసింది. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి, ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ప్రయాణించింది. ఈ దారుణ ఘటన సోమవార�
Suchana Seth: కొడుకును చంపిన కేసులో స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో కొడుకుపైనే చివరి పోస్టు పెట్టింది. వాట్ విల్ హ్యాపెన్ అని ఆ పోస్టుకు ఆమ