రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించిన కొత్త పాలసీని అమలు చేయకుండా ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను డైలమాలోకి నెట్టింది.
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు టారిఫ్ సబ్సిడీతోపాటు ఇతర సబ్సిడీల కింద రూ.958.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తోంది. రైతన్న సంక్షేమం కోసం అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో భరోసానిస్తున్నది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్న ది. రైతు వ్యతిరేక చట్టా
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెడుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. వ్యవసాయంలోనూ నెల నెలా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు.
రాష్ట్రంలో వరికి బదులుగా పట్టు పరిశ్రమను విస్తరించాలని, 2022-23 సంవత్సరానికి గాను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 7 వేల ఎకరాల్లో పట్టు సాగు చేపట్టేందుకు కృషి చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెం�
పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�