Nuclear Capable Ballistic Missile: ఖండాంతర క్షిపణిని బుధవారం ఇండియా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆ మిస్సైల్ సుమారు 3500 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఐఎన్ఎస్ అరిఘాట్ జలాంతర్గామి నుంచి దాన్ని ప్రయోగించా�
Submarine Collides With Boat | ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ఒక ఫిషింగ్ బోట్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు.
రోజూ ఇంట్లో తినే తిండి బోర్ కొట్టి అప్పుడప్పుడూ దగ్గర్లోని రెస్టారెంట్లకు వెళ్తుంటాం. ట్రైన్ ప్లాట్ఫాం, జైలు వంటి వైవిధ్యమైన ఐడియాలతో చాలా రెస్టారెంట్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే అంత�
ఐఎన్ఎస్ వగ్శీర్ జలాంతర్గామిని బుధవారం ముంబైలో ఆవిష్కరించారు. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఆరు సబ్మెరైన్లలో ఇది చివరిది. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఈ జలాంతర్గామిని ప్రారంభించారు
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? 1) ఒడిశా 2) ఛత్తీస్గఢ్ 3) తమిళనాడు 4) కర్ణాటక 2. రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? 1) భరత్పూర్ 2) జైపూర్ 3) ఉదయ్పూర్ 4) జోధ్పూర�
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన స్కార్పెన్ క్లాస్ ఐదవ సబ్మెరైన్ తొలి సముద్ర ట్రయల్ కోసం మంగళవారం బయలుదేరింది. అన్ని పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరిలో నౌకాదళంలో ఇది చేరుతుంది. నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రా�
మాస్కో: జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను రష్యా పరీక్షించింది. పది జిర్కాన్ మిసైళ్లను పరీక్షించినట్లు రష్యా వార్తా సంస్థ తెలిపింది. యుద్ధ నౌక అడ్మిరల్ గోర్ఖోవ్ నుంచి ఆ క్షిపణులను
న్యూఢిల్లీ, జూన్ 3: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రూ.50 వేల కోట్లతో ఆరు అత్యాధునిక జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ‘మేకిన్ ఇండియా’ పథకం�
దాంట్లో 53 మంది సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా ఆర్మీ ప్రకటనఆచూకీ కోసం ముమ్మర అన్వేషణ జకర్తా, ఏప్రిల్ 21: ఇండోనేషియాకు చెందిన ఓ జలంతర్గామి ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 49 మంది సిబ్బంది, ఒక కమాండర్, ముగ్గురు గ�
ముంబై: భారతీయ నౌకా దళంలోకి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కరంజ్ చేరింది. స్కార్పిన్ క్లాస్కు చెందిన మూడవ జలాంతర్గామి ఇది. కరంజ్ జలప్రవేశం సందర్భంగా.. ముంబైలో జరిగిన కార్యక్రమంలో నేవీ ఈఫ్ అడ్మిరల్ �