రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పలు జిల్లాల్లోని చెక్పోస్టులు, ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకు
ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. ఆదాయంలో ప్రథమ స్థా నంలో ఉండగా.. వసతుల కల్పనలో మాత్రం అధమస్థానంలో ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్రిజిస్ట్రార్ కారాలయాల్లో ఫిర్యాదులు, వినతుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పనీ జరుగదు.. ఏ చిన్న పనైనా బ్రోకర్లను కలవాల్సిందే.. వారు చెప్తేనే అటెండర్ నుంచి అధికారుల వరకు పనిచేస్తారు. ఇదీ ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ జరుగుతున్న
రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన�