గ్రేటర్ ప్రజలు సమస్యల చిక్కుముడులు ఒకవైపు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బల్దియా మరోవైపు ..ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధి కోసం ఉండాల్సిన కార్పొరేటర్లు ‘స్టడీ టూర్ ’ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్న�
జీహెచ్ఎంసీ ఉద్యోగుల నెలవారీ జీతాలకు అల్లాడిపోతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక పనులు ముందుకు సాగని పరిస్థితి. కానీ కార్పొరేటర్లకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. పాలక వర్గ పదవీ కాలం ముగియడానికి
ప్రస్తుత పాలక మండలి గడువు పట్టుమని రెండు నెలలు కూడా లేదు కానీ..ఇతర నగరాల్లో స్టడీ టూర్ అంటూ సిద్ధమయ్యారు. ఇప్పటికే పీకల దాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా నెట్టుకొస్తున్న �
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్ను సిరిసిల్లలోని టీజీఎస్డబ్ల్యూఆర్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం సందర్శించారు.
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన
స్నేహితులందరితో కలిసి స్టడీ టూర్కు వెళ్తున్నామన్న ఆనందం.. కేరింతలు.. మిమిక్రీలతో నవ్వుల జడి కురిసిన వేళ ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 8 మ�