Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
అమెరికాలోని బాల్టిమోర్లోని (Baltimore Bridge) పటాప్స్కో నదిలో ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న పలు వాహనాలు న�
డతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్పాస్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీటిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ మండలంలో మాచన్పల్లి, కోడూర్ మధ్య �
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత రద్దీ సముద్ర మార్గమైన సుయాజ్ కాల్వను బ్లాక్ చేసిన భారీ కార్గో నౌక ‘ఎవర్ గివెన్’లోని సిబ్బంది అంతా భారతీయులేనని ఆ ఓడను నిర్వహిస్తున్న ఎవర్ గ్రీన్ సంస్థ తెలిపింది. మొత�