నాలుగేండ్ల క్రితం నవంబర్ నెలలో వాతావరణ శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించారు. తుఫానుగా మారే అవకాశం ఉండటంతో నాలుగంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేశారు.
బలహీనపడిన తుఫాను తౌటే అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం.. గుజరాత్లో 13, ముంబైలో ముగ్గురు మృతి కొట్టుకుపోయిన నౌకల నుంచి పలువురిని రక్షించిన నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది ముంబై, మే 18: దేశ పశ్చిమతీర�