భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న�
Rains | తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపం�
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి..
పలు జిల్లాల్లో కురిసిన వర్షం తుఫాన్లా కదులుతున్న ఉపరితల ద్రోణి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లాలో�
నాలుగేండ్ల క్రితం నవంబర్ నెలలో వాతావరణ శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించారు. తుఫానుగా మారే అవకాశం ఉండటంతో నాలుగంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేశారు.
బలహీనపడిన తుఫాను తౌటే అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం.. గుజరాత్లో 13, ముంబైలో ముగ్గురు మృతి కొట్టుకుపోయిన నౌకల నుంచి పలువురిని రక్షించిన నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది ముంబై, మే 18: దేశ పశ్చిమతీర�