Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown).
Stones Thrown | బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్�
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు (Vande Bharat Train )పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బత�