‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెం�
కరీంనగర్ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు వ్యాపార, ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల అధ్యయన కమిటీని మొక్కుబడిగానే నియమించినట్టు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఇప్పటికే సిద్ధం చేసిన స్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం కావడంతోపాటు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి ప్రత్యేక కృషి స్థానిక ప్రజాప్రతిని�
కరీంనగర్లోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి టెండర్లు సోమవారం ఖరారయ్యాయని, పనులు కూడా వెంటనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వెల్ల
అశ్రునయనాల మధ్య ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో ముగిసాయి. గురువారం జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసిన అనిల్ (29) భౌతికకాయం శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.