ఆశీర్వదించండి.. మహేశ్వరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడప
బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు.
కందుకూరుకు లా కళాశాల మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్
తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన మాజీ హోం, విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పిం�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్ష�