సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యన�
ఈ విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులందించేలా మహిళా సంఘాల సభ్యులకు బాధ్యతలప్పగించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున అందించాల్సి ఉండగా, మొదట ఒక జత సిద్ధ�
రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల్లోనే సుమారు రూ.85.05 కోట్లను సైబర్ క్రైం బాధితులకు రీఫండ్ చేసినట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీ)శిఖాగోయెల్ వెల్లడించారు. మార్చి-జూలై మధ్య ఈ డబ్బులు విడుదలైనట్�
Harish Rao | విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసన�
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను ఆయా స్కీములపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేం
వచ్చే విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో రూ.1,913.93 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ బడ్జెట్ ఆమోదానికి ఢిల్లీలో ఈనెల 15, 16న జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం ప
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు కింద వచ్చే విద్యాసంవత్సరంలో రూ.1,786 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యా శాఖ అధికారులు �
BIS | కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది