ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. సోమవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో 48.5 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్ర
Minister Jagadeesh Reddy : ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన సూర్యాపేట నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్య�
జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొంద�
SRSP canal | ఎస్సారెస్పీ (SRSP) కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల
ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.
కాల్వకు గండి | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.
ములుగు, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా వాటర్ అబ్గా మారింది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, దేవాదుల ద్వారా రామప్ప సరస్సు నిండు కుండను తలపిస్తూ వానకాలాన్ని మరిపిస్తున్నది. రామప్ప నుంచి లక్
క్రైం న్యూస్ | మోడల్ స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన జిల్లాలోని సంగెo మండలం షాపురం శివారులో చోటు చేసుకుంది.
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 250 బర్రెల మంద ఎస్సారెస్పీ కెనాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బర్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక 17 బర్లు మృతి చె�