Dhruv Jurel : రాంచీ టెస్టులో అసమానం పోరాటంతో భారత్కు అద్భుత విజయాన్ని అందించిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఫీట్ సాధించాడు. అరంగేట్రం టెస్టు సిరీస్(Debut Test Series)లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ద
Rahul Dravid : సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మరో రెండు రోజులే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో నెట్స్లో ప్రాక్టీస్ వేగం పెంచింది. అయితే.. తొలి రెండు టెస్టుల్లో క�
Sarandeep Singh : మరో వారం రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) మొదలుకానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్టు టెస్ట గద కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు వికెట్ కీపర్గా రాణిస్తున్న తెలుగు కుర్రాడు శ్�
‘బోర్డర్-గవాస్కర్’ (Border Gavaskar Trophy) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది.
ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది.
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్నది.
మిడిలార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. రికీ భుయ్ (116), కరణ్ (105 నాటౌట్), శ్రీకర్ భరత్ (89) సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్లో ఆంధ్ర 462 పరుగులు చేసింది.
భారత జట్టులో చోటు కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ (109 బంతుల్లో 161 నాటౌట్; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. ఆదివారం గ్రూప్-‘ఎ’లో భాగంగా హిమాచల్తో జరిగిన పోరులో భరత�