సర్వదర్శనం | తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్లైన్లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. టీటీ�
ప్రత్యేక దర్శనం | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లును టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్సైట్
Corona effect | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన..
ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు | శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రీనగర్కాలనీ లోని ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి| కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి.. గురువారం ఉదయం వీఐపీ విరామ సమ�
శ్రీవారి ఆలయం| కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు
దర్శనం టికెట్లు| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవస్థానమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఈ నెల 13, 16వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం కోట
జ్యేష్ఠాభిషేకం| ఏడు కొండలపై కొలువైఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏడాది జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా న�
స్వామివారు| కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (Tirumal) శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆన