జ్యేష్ఠాభిషేకం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ని�
సీజేఐ| కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోకున్నారు. ఇవాళ తిరుమలకు చేరుకోనున్న సీజేఐ.. రాత్రి అక్కడే బస చేస్తారు.
వసంతోత్సవాలు| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయ�
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చే
బంజారాహిల్స్, మార్చి 19 : జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ఉదయం స్వామి వారి రథోత్సవం కన్నుల పం డువగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వక�
హైదరాబాద్: జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగ�