నగరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు గురువారం శ్రీరుద్రేశ్వరీదేవిని శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అలకరించారు. ఉదయం ప్రత�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం భద్రకాళీ అమ్మవారు గాయత్రీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్�
వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారికి సమర్పించుకునే ఒడి బియ్యానికి డిమాండ్ పెరిగింది. వేలంపాటలో గతానికంటే రెట్టింపు ధర పలికింది. రాజన్న దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, అన�
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్�
వేములవాడటౌన్, మే 12: వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్లకు చెందిన శ్రీరాజరాజేశ్వరి సేవాసమితి, హైదరాబాద్కు చెందిన ఏజేఆర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూ. 6 లక్షల విలువైన కిరీటాన్ని బహూకరించాయి
దసరాతో ముగిసే నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి సంబంధించిన సంప్రదాయ పండుగ ఇది. నవరాత్రులు లోకంలోని చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలిస్తాయి. అలాగే, జీవితంలో మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, వి