రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్సీఏ కోరింది. హెచ్సీఏ కోశ�
మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో ఉదయం వాకర్స్తో ముచ్చటించారు. అనంతరం పలువార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఈ సంద�
సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
తెలంగాణ క్రీడా హబ్గా మారబోతున్నదని...ఇతర రాష్ర్టాల ప్లేయర్ల శిక్షణ ఇచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మొయినాబాద్లో జ్వాలా గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీలో పంజాబ�
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
సిద్దిపేటను క్రీడా హబ్గా మార్చేందుకు మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. ఆదివారం సిద్దిపేట పుట్బాల్ స్టేడియంలోఅండర్-15 ఇంటర్ స్కూల్ ఫుట్బాల�
రాష్ర్టాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే క్రీడా హబ్గా మరబోతుందదని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భోపాల్లో 25.11.2021 నుంచి 10.12.2021 వర
సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డిహైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడారంగంలో తెలంగాణను దేశానికే దిక్సూచిలా తయారు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కృషి చేస్తున్నా�