తెలంగాణ వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 465 కోట్లు కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు ప్రాతిపాదనలు చేశ�
మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడలు ముగిసాయి. గురువారం పోటీలు హోరాహోరీ గా కొనసాగాయి. అండర్ -14 కబడ్డీ విజేత అచ్చంపేట నిల
స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణ క్రీడారంగంలో మార్పులు రాబోతున్నాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సాట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ హబ్, సీఎం కప్ నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది.
క్రీడారంగ సమూల అభివృద్ధి కోసం త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సాట్స్ కార�
దేశంలోకెల్లా తెలంగాణలోనే క్రీడలకు, క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని, ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.