RGIA | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డు పొడవునా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. ఈ నిబంధనను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అ�
దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.
Bengaluru Techies: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే టెకీలకు బెంగుళూరు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా సిగ్నల్ జంప్ చేసే అప్పుడు ఆ ఉద్యోగి కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఓఆర్ఆర్, వైట్ఫ�
ORR | ఔటర్ రింగ్ రోడ్పై వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని హెచ్ఎండీఏ పెంచింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. దీన్ని 120 కిలోమీటర్లకు పెంచింది. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్�
ఇటీవలే భారత్లో స్ట్రీట్ వ్యూ సేవలు ప్రారంభించిన గూగుల్.. కొన్ని నగరాల్లోని రోడ్లపై వేగం పరిమితిని (స్పీడ్ లిమిట్) కూడా సూచించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బెంగళూరు, చండీగఢ్ నగరాల్లో తొలుత ఈ సేవలు అ�
గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికం
కాలుష్యాన్ని తగ్గించడానికే పారిస్ కీలక నిర్ణయం పారిస్, ఆగస్టు 30: కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్ కీలక నిర్ణయం తీసుకొన్నది. వాహనాల గరిష్ఠ వేగ పరిమితిని 30 కిలోమీటర్లకు కుదించింది. పారిస్ వీధుల్లో ఏ �
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రహదారులపై ప్రస్తుతం ఉన్న వాహన గరిష్ఠ వేగం పరిమితిని మరో 20 కిలోమీటర్లు (గంటకు) మేర పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వంపు తిరిగిన రోడ
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం | దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది.