Vizag Steel Plant | ఏపీకి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లతో కేంద్రం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారి�
గతంలో మొబైల్ ఫోన్లలో వాయిస్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్యాకేజీలుండేవి. వీటిని మళ్లీ తీసుకొచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు చేస్తున్నది.
TSRTC | శ్రీశైలం పుణ్య క్షేత్రానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్స్లో 2రోజులు ఈ టూర్ ఉంటుంది. ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2,700, పిల్లలకు రూ.1,570 గా నిర్ణయించారు. ఈ నెల 22న ఈ ప్�
TSRTC | హైదరాబాద్ ప్రయాణికులను మరింతగా ఆకట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్కు పోటీగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. టికెట్లపై వివిధ రకా�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం �
పిల్లలకు వేసవి కాలం సెలవులు.. ఓ రెండు, మూడు రోజులు ఏక్కడికైనా వెళ్లొస్తే బాగుండు అనుకునే వారికి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) మంచి ఆఫర్ ఇస్తున్నది. ఎక్కడికి వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుం�
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాక
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.