ఉమ్మడి జిల్లా పోలీస్ బాస్లకు స్థానచలనం కలిగింది. ఇద్దరిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేయా
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కచ్చితం�
జిల్లాలో 21 రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభమైన వేడుకలను విజయవంతం చేయడానికి కలెక్టర్ జితేశ్ వీ పా�
కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్ల�
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా సహకారం అందించి ప్రాణాలు కాపాడాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నా రు.
మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన స్పీడ్ బ్యాక్ బోర్డును కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు మన వాహన వేగం స�
కేసుల పరిష్కారంలో అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసి
లారీ డ్రైవర్, క్లీనరే నిందితులు యజమాని ఫిర్యాదుతో అరెస్టు కామారెడ్డి, మే 22 : రెండు కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముకోవాలని చూసిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని ఫిర�