నల్గొండ జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు-పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, దొంగతనాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ, రోడ్డు భద్ర త, యువత సాధికారత వంటి రం గాల్లో గణనీయమైన పురో�
మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరంతర ప్రయత్నాలు చేస్తామని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీసు శాఖ అన్ని విధాలా కుటుంబాలకు అండగా ఉంటు�
దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో బుధవారం నిర్వహించే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి తరలి వెళ్లిన సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా�
యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పేరుతో పలు యాప్లను డౌన్లోడ్ చేయించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆ�
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల ఎంపికై జిల్లాకు వచ్చిన 192 పురుష, 99 మహిళ కానిస్టేబుళ్లకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో �